- రావూరిని పరామర్శించిన ఎమ్మెస్పీ జాతీయ నేత కొలికపోగు
వేంసూరు,ఏప్రియల్,11(జనవిజయo): బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ వేంసూరు మండల మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం పాఠకులకు విదితమే.రావూరిని శుక్రవారం మండల పరిధిలోని అడసర్లపాడు గ్రామంలో మహాజన సోషలిస్టు పార్టీ(ఏమ్ ఎస్ పి)సీనియర్ జాతీయ నాయకులు కొలికపోగు వెంకటేశ్వరరావు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి పరామర్శించి,ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకొని ధైర్యంగా ఉండాలని సూచించారు. కొలికపోగు తో పాటు ఎమ్మార్పీఎస్ ఖమ్మంజిల్లా నాయకులు కోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.