Wednesday, May 14, 2025
Homeవార్తలుఏసు ప్రభువు లేచారంటూ రన్నింగ్

ఏసు ప్రభువు లేచారంటూ రన్నింగ్

  • రన్ ఫర్ జీసస్.యేసు తిరిగి లేచెను జయహో అంటూ పరుగులు

సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రిల్,19(జనవిజయం): శనివారం ఉదయం 7:00 ల నుండి , సత్తుపల్లి పట్టణములో క్రిస్టియన్లు రన్ ఫర్ జీసస్ , యేసు కొరకు పరుగు , యేసు తిరిగి లేచెను జయహో అంటూ పరుగులు తీశారు.గుడ్ ఫ్రై డే సందర్భంగా , శుక్రవారం సిలువ వేయబడిన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ , నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ సత్తుపల్లి మండల కమిటీ , మండల అధ్యక్షులు వరప్రసాద్ . అధ్యక్షతన రన్ ఫర్ జీసస్ అనే ప్రోగ్రాము జరిగింది.క్రిస్టియన్లు , సకల మానవుల పాపాలు తుడిచి వేయుటకు , అందరి పాపాలకోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ను కొన్యాడతూ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ పొలిటికల్ వింగ్ అధ్యక్షులు అలవాల కరుణాకర్ జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమములో: ఉమెన్ వింగ అధ్యక్షురాలు బి. నిర్మల దేవి , కాంగ్రెస్ నాయకులు పింగుల్ సామెల్ , రాష్ట్ర మీడియా వింగ్ అధ్యక్షులు కంకపూడి నాగార్జున , పెనుబల్లి, వేంసూర్ మండల అధ్యక్షులు , వరప్రసాద్ , రాబర్ట్ నోబెల్ , సంసన్ , యాకోబు, రవి కిరణ్ , ఎన్ ఎస్ యూ ఐ నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ గౌడ్ , వెనుపలు , దేవాసాహయం, విజయ్ కుమార్ , జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులు జొన్నలగడ్డ రాజు , క్రైస్తవులు , పాస్టర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments