Tuesday, October 3, 2023
Homeవార్తలునేడు ప్రజావాణి రద్దు : డిఆర్వో

నేడు ప్రజావాణి రద్దు : డిఆర్వో

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 16 (జనవిజయం):
17వ తేదీ సోమవారం బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు కాబట్టి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డిఆర్ఓ అశోక్ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం లేనందున ప్రజలు కలెక్టరేట్ కు రావొద్దని ఆయన సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments