ఖమ్మం, ఆగష్టు 11 (జనవిజయం): నెహ్రు యువ కేంద్ర ఖమ్మం, పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి సహకారంతో శుక్రవారం గొల్లపాడు గ్రామంలో మేరీ మట్టి మేరా దేశ్ భాగంగా ప్రతిజ్ఞ చేసి అనంతరం 75 మొక్కలు నాటారు,
ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా నెహ్రూ యువ కేంద్ర అధికారి అన్వేష్ చింతల , సర్పంచ్ కళ్లెం వెంకటరెడ్డి , ఉప సర్పంచ్ sk జనిమియా, ఎంపీటీసీ తాళ్లపల్లి సంధ్యారాణి, సెక్రటరీ కె.మురళి , ఫీల్డ్అసిస్టెంట్ ఏ.రమాదేవి, నెహ్రూ కేంద్ర వాలంటీర్ నాగచారి, యూత్ క్లబ్ సభ్యుడు షారుక్ ఇమ్రాన్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.