Friday, June 9, 2023
HomeUncategorizedఉమ్మడి ఖమ్మం జిల్లా బ్రాహ్మణ సభను జయప్రదం చేయండి!

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్రాహ్మణ సభను జయప్రదం చేయండి!

..రామావజ్జల రవికుమార్ శర్మ రాష్ట్ర అధ్యక్షులు,  బి.రామాచార్యులు రాష్ట్ర కార్యదర్శి,గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం..

 

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్రాహ్మణ సభను జయప్రదం చేయండి!

..రామావజ్జల రవికుమార్ శర్మ రాష్ట్ర అధ్యక్షులు,  బి.రామాచార్యులు రాష్ట్ర కార్యదర్శి,గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం..

  జనవిజయం, 14 మే(ఖమ్మం):  ఈనెల 16వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మం నగరంలోని  గాయత్రి భవన్ లో జరగబోవు ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్రాహ్మణ సదస్సును జయప్రదం చేయవలసిందిగా గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామావఝల రవికుమార్ శర్మ మరియు బి.రామాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశంలో ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణుల స్థితిగతులు మరియు ఇతర అంశాలపై కూలంకష చర్చలు జరుగుతాయని తెలిపారు.

       ఈ సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ గర్నెపూడి శ్రీరామ్ శర్మ మరియు ఇతర బ్రాహ్మణ ప్రముఖులు హాజరవుతున్నారని
కావున బ్రాహ్మణ సమాజానికి చెందిన ఉద్యోగులు, న్యాయవాదులు,వైద్యులు,విద్యార్థులు,పురోహితులు,అర్చకులు,డిడిఎన్ కమిటీ సభ్యులు,వంటవారు మరియు బ్రాహ్మణ సమాజానికి చెందిన అన్ని వర్గాల వారు ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేయవలసినదిగా పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

పాపులర్

Recent Comments