- ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ వేడుక
సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రిల్19(జనవిజయం):శనివారం సత్తుపల్లి మండల పరిధిలోని రామానగరం గ్రామపంచాయతీ ఆఫీస్ నందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు.సిడిపిఓ కనకదుర్గ అధ్యక్షత వహించారు.హ్యూమానైజేషన్,రక్తహీనత నివారణ గురించి మరియు బరువు తక్కువ ఉన్న పిల్లలు,సామ్ మం. డిస్టెన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను,తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆహారపోషకాలు.పర్యావరణ పరిరక్షణ గురించి. బేటి బచావో. బేటి పడావో కార్యక్రమాలపై అవగాహన కల్పిoచారు..ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ మహాలక్ష్మి,మెడికల్ ఆఫీసర్. డా: అవినాష్. ఏఎన్ఎం. సునీత. అంగన్వాడీ టీచర్లు. భారతి. సర్వేశ్వరి. సౌభాగ్యం .సుజాత. ఆశ కార్యకర్త. జమలమ్మ. గ్రామ పెద్దలు చంద్రశేఖర్, కిషోర్,గ్రామపంచాయతీ సిబ్బంది,అంగన్వాడి,తల్లులు మరియు పిల్లలు పాల్గొన్నారు.