Thursday, October 5, 2023
Homeవార్తలుపై ప్రాంతాలనుండి వరద వస్తున్నందున అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ గౌతమ్

పై ప్రాంతాలనుండి వరద వస్తున్నందున అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ గౌతమ్

ఖమ్మం, జులై 27 (జనవిజయం):
పై ప్రాంతాల నుండి వరద వస్తుంది. మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. వెంకటేశ్వర నగర్, మోతినగర్, బొక్కలగడ్డ, జలగం నగర్, ఎఫ్సిఐ, దానవాయిగూడెం లోని ప్రజలు నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి. అధికారులకు సహకరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

దానవాయిగూడెం లో ప్రస్తుతం పరిస్థితి ఫోటోలు దిగువన చూడొచ్చు

మోతినగర్ లో…..

ఇప్పటివరకు నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పునరావాస కేంద్రానికి 50 మందిని తరలించారు.

ముఖ్యమైన నంబర్లు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments