Tuesday, October 3, 2023
HomeUncategorizedజన గర్జన సభకు వెళ్తున్న వాహనాలను  అడ్డుకోలేదు ....పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్...

జన గర్జన సభకు వెళ్తున్న వాహనాలను  అడ్డుకోలేదు ….పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్…

ట్రాఫిక్ డైవర్షన్ మీనహా ఎక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయలేదని తెలిపారు

 

జన గర్జన సభకు వెళ్తున్న వాహనాలను  అడ్డుకోలేదు

….పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్…

 

 జనవిజయం, 2  జూలై(ఖమ్మం): ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జన గర్జన సభకు వెళ్తున్న వాహనాలను వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటూ వాహనాలను నిలుపుదల చేస్తున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ట్రాఫిక్ డైవర్షన్ మీనహా ఎక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయలేదని తెలిపారు. మీడియా సామజిక మాధ్యమాలలో అసత్య ఆరోపణలు చేయవద్దని సూచించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments